ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలకు నడక మార్గంలో వెళ్లిన భక్తుడి మృతి

ABN, First Publish Date - 2022-01-29T05:13:16+05:30

తిరుమలకు నడక మార్గంలో వెళ్లిన భక్తుడి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జనవరి 28 : తిరుమలకు నడక మార్గంలో దైవదర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు మృతిచెందాడు. మేడ్చల్‌కు చెందిన అశోక్‌(52) శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకున్నాడు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళుతుండగా మార్గమధ్యంలోని గాలి గోపురం వద్ద అశోక్‌ హఠాత్తుగా కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులు, తోటి భక్తులు వెంటనే అతడికి సపర్యలు చేసినప్పటికీ చలనం లేకపోవడంతో వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు అశోక్‌ను పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధా రించారు.

Updated Date - 2022-01-29T05:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising