ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేపీ దర్గాలో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-01-24T04:37:14+05:30

హజ్రత్‌ జహం గీర్‌ పీర్‌ దర్గా ఉర్సు ముగిసిన

భక్తులతో కిక్కిరిసిన దర్గా పరిసరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, జనవరి 23 : హజ్రత్‌ జహం గీర్‌ పీర్‌ దర్గా ఉర్సు ముగిసిన తర్వాత సెలవు దినమైన ఆదివారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 20నుంచి మూడు రోజులపాటు సాగిన దర్గా ఉత్సవాలకు కరోనా వైరస్‌ కారణంగా భక్తుల తాకిడి అంతగా కనిపించలేదు. అయితే ఆదివారం సెలవుదినం రావడంతో రాష్ట్ర రాజధాని నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. 



Updated Date - 2022-01-24T04:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising