ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోక్లేవ్‌ మిషన్‌ చోరీపై విచారణ కమిటీ

ABN, First Publish Date - 2022-07-19T05:26:12+05:30

ఆటోక్లేవ్‌ మిషన్‌ చోరీపై విచారణ కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందుర్గు, జూలై 18: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఇటీవల  జరిగిన ఆటో క్లేవ్‌ చోరీపై విచారణ కమిటీ వేసినట్లు షాద్‌నగర్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దామోదర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వస్తువుల పూర్తివివరాలు సేకరించాలని ఇద్దరుసభ్యులతో కమిటీ వేశామని, కమిటీరిపోర్టు ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా చోరీ విషయమై పోలీసుల విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఆయన వెంట మండల వైధ్యాధికారిణి డాక్టర్‌ అమ్రిత జోసఫ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, ప్రభులింగం తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-07-19T05:26:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising