ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలి

ABN, First Publish Date - 2022-08-15T05:49:10+05:30

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కులకచర్ల, ఆగస్టు 14 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌లు తెలిపారు. మండల పరిధిలోని చెల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఎంపీపీ తన సొంత డబ్బులతో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రయ్య, పాఠశాల కమిటీ చైర్మన్‌ యాదయ్య, ఉపసర్పంచ్‌ వెంకటయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising