ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2022-05-01T06:12:32+05:30

ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న డీఈవో రేణుకాదేవి, ప్రభు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వికారాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఈ పరీక్షకు 1,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 1336 మంది హాజరయ్యారు. 515 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు 9 సెంటర్లను ఏర్పాటు చేశారు. కొన్ని పరీక్షా కేంద్రాలను డీఈవో రేణుకాదేవి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రభు తనిఖీ చేశారు.

Updated Date - 2022-05-01T06:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising