ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్డివాములు దగ్ధం.. రూ.80వేలు నష్టం

ABN, First Publish Date - 2022-05-23T05:50:28+05:30

గడ్డివాములు దగ్ధం.. రూ.80వేలు నష్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, మే 22: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి పొలంలో ఆదివారం తెల్లవారుజామున గడ్డివాములు దగ్ధమయ్యా యి. ఇటీవల రామచంద్రారెడ్డి వరిచేను కోసి పొలంలో ఆరు ట్రాక్టర్ల గడ్డిని వాములుగా వేశాడు. కాగా తెల్లవారుజామున గడ్డివాముల వద్ద మంటలు చెలరేగడంతో సమీప పొలాల రైతులు ఇచ్చిన సమాచారంతో రామచంద్రారెడ్డి పొలం వద్దకు చేరుకోగా అప్పటికే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. దగ్ధమైన గడ్డి విలువ రూ.80వేల వరకు ఉంటుందని, ప్రభుత్వ పరంగా తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పంటించారని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Updated Date - 2022-05-23T05:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising