ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యమందించాలి : ఎంపీపీ

ABN, First Publish Date - 2022-07-02T05:30:00+05:30

పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యమందించాలి : ఎంపీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌, జూలై 2 : పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం అందించాలని బషీరాబాద్‌ ఎంపీపీ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కరుణా అజయ్‌ప్రసాద్‌ అన్నారు. శనివారం బషీరాబాద్‌ పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎ్‌ఫ(ఆస్పత్రి అభివృద్ధి నిధులు) కింద నిధుల విడుదల, వ్యయంపై చర్చించారు. గతంలో విడుదలైన నిధులెన్ని ? ఏ మేరకు ఖర్చు చేశారనే దానిపై ఎంపీపీ ఆరా తీశారు. ఈ యేడాదికి సంబంధించి హెచ్‌డీఎఫ్‌ నిధులు రావాల్సి ఉందని ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌. రవీంద్రయాదవ్‌ తెలిపారు. తహసీల్దార్‌ ఎన్‌.వెంకటస్వామి, డాక్టర్‌.నవ్యశ్రీ, యూడీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising