ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా అయ్యప్ప రథోత్సవం

ABN, First Publish Date - 2022-11-27T23:56:44+05:30

తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

తాండూరులో అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు, నవంబరు 27: తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ 27వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవను గ్రీన్‌సిటీ, పాత తాండూరు, మార్వాడీ బజార్‌, ఇందిరా చౌక్‌, బస్టాండ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భజన, కీర్తనల మధ్య స్వామి వారి రథోత్సవం కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థినులు, మాలధారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆలయంలో 18మెట్ల పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సంఘం అధ్యక్షుడు వెంకట్‌రా వు, ప్రధాన కార్యదర్శి కేశ వరెడ్డి, జైపాల్‌రెడ్డి, బస్వరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising