ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు పంటలపై అవగాహన

ABN, First Publish Date - 2022-07-01T06:16:24+05:30

రైతులకు పంటలపై అవగాహన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు/మంచాల, జూన్‌ 30: మండల పరిధిలోని చింతలపల్లి లో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి, కంది పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో అరుణకుమారి  అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో సర్పంచ్‌ మంజుల యాదయ్య పాల్గొన్నారు.   మంచాలలో ఎంపీపీ జాటోత్‌నర్మద పత్తిసాగు నూతన వ్యవసాయ విధానానికి సంబందించి మంచాల మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా  ఎంచుకున్నారు.  గురువారం ఆరుట్లలో న్యూమరిక్‌ ప్లాంటర్‌ ద్వారా రైతుల పొలాల్లో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు.

Updated Date - 2022-07-01T06:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising