ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసరా పథకం నిరుపేదలకు వరం

ABN, First Publish Date - 2022-10-08T04:05:36+05:30

ఆసరా పథకం నిరుపేదలకు వరం

తిమ్మాపురంలో సర్పంచ్‌ జి.గోపాల్‌రెడ్డితో కలసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఎంపీపీ మంద జ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, అక్టోబరు 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం పేదలకు వరంగా మారిందని ఎంపీపీ మంద జ్యోతి అన్నారు.  మండలంలోని తిమ్మాపురం గ్రామంలో 94మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్‌ కార్డులను ఎంపీపీ శుక్రవారం అందజేశారు. సర్పంచ్‌ గంగాపురం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో గ్రామంలో అర్హులకు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్‌ సాంకేతిక లోపాల వల్ల కొందరికి పింఛన్ల మంజూరు ఆలస్యమవుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising