ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశానవాటికకు స్థలం కేటాయింపు

ABN, First Publish Date - 2022-07-06T05:29:08+05:30

శ్మశానవాటికకు స్థలం కేటాయింపు

కిషన్‌పల్లిలో శ్మశానవాటిక కోసం స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ సుచరిత, గ్రామస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, జూలై 5: మండలంలోని కిషన్‌పల్లిలో సర్వే నెంబర్‌ 703లో 32గుంటల స్థలాన్ని శ్మశానవాటికకు కేటాయిస్తూ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తహసీల్దార్‌ సుచరిత మంగళవారం స్థల పరిశీలన చేసి ఆర్డీవోకు నివేదిక అందజేశారు. రెండు రోజుల్లో ఈ స్థలాన్ని శ్మశాన వాటికకు కే టాయిస్తామని అధికారులు వెల్లడించారు. తాము కోరిన వెంటనే అధికారులు శ్మశాన వాటికకు స్థలాన్ని చూపడం అభినందనీయ మని గ్రామస్తులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-06T05:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising