ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవులంతా సమానమే

ABN, First Publish Date - 2022-06-20T05:06:22+05:30

మానవులంతా సమానమే

తాండూరు మజీద్‌ సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • మజీద్‌ సందర్శనలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

తాండూరు, జూన్‌ 19 :  మానవ మనుగడ, పురోగతి కోసం మానవులందరూ సమానమే అనే నినాదంతో తాండూరులో ‘మజీద్‌ ఈ మహ్మదీయ’ ఏర్పాటు చేసిన అన్ని మత విశ్వాసుల మజీద్‌ సందర్శన కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, శాంతి సామరస్యం అవసరమని, సోదర భావాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, అబ్దుల్‌ రవూఫ్‌, జావెద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-20T05:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising