ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-26T04:24:10+05:30

యువకుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

ధర్నా చేస్తున్న మనోజ్‌ బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర, జనవరి 25: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతు డి బంధువులు మంగళవారం కీసర పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. వన్నీగూడెంకు చెందిన రెడ్డబోయిన మనోజ్‌ (21) ద్విచక్ర వాహనాన్ని ఈ నెల 23న కీసర సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనోజ్‌ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కీసర పీఎస్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదానికి కారకులను గుర్తించలేదన్నారు. 

Updated Date - 2022-01-26T04:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising