ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణిలో 87 అర్జీలు

ABN, First Publish Date - 2022-05-24T05:41:16+05:30

ప్రజావాణిలో 87 అర్జీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌, మే 23: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 87 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌, డీఆర్వో లింగ్యానాయక్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising