ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddyలో అర్ధరాత్రి తవ్వకాలు..భయాందోళనలో స్థానికులు

ABN, First Publish Date - 2022-05-19T18:50:47+05:30

జిల్లాలోని మైలార్ దేవుపల్లిలో ఖాళీ ప్లాటులో అర్ధరాత్రి కలకలం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లిలో ఖాళీ ప్లాటులో అర్ధరాత్రి కలకలం రేపుతున్నాయి. టీఎన్జీవోస్ కాలనీలోని ఓ ఖాళీ ప్లాటులో అర్థరాత్రి తవ్వకాలు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు..  ఓ మూటను పక్కన పడేసి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు... మూటలో మృతదేహం ఉందేమోనని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు... మూటను విప్పగా అందులో పలుగు, పార లభ్యమయ్యాయి. తవ్వకాలు జరిపిందెవ్వరు, ఎందుకోసం గుంత తీశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-05-19T18:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising