ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: ఇంటి తాళం పగులగొట్టి బంగారం, నగదు అపహరణ

ABN, First Publish Date - 2022-03-02T17:31:30+05:30

జిల్లాలోని శంషాబాద్ మండలం గండిగుడా గ్రాండ్ విల్లే వెంచర్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం గండిగుడా గ్రాండ్ విల్లే వెంచర్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ వెళ్లాడు. అదును చూసిన గుర్తుతెలియని దుండగులు తాళం పగలగొట్టి 15 తులాల బంగారం, మూడున్నర లక్షల నగదుతో ఉడాయించారు. ఊరు నుండి వచ్చిన రవిందర్ రెడ్డి ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి చూడగా బంగారంతో పాటు నగదు కనిపించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు.

Updated Date - 2022-03-02T17:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising