ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాకేష్ అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు

ABN, First Publish Date - 2022-06-18T21:20:09+05:30

వరంగల్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్ఘటనలో ఖానాపురం మండలం దబ్బీర్ పేటకు చేరిన రాకేష్ చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగం కోసం వెళ్లిన రాకేష్ విగతజీవిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దుర్ఘటనలో ఖానాపురం మండలం దబ్బీర్ పేటకు చేరిన రాకేష్ చనిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగం కోసం వెళ్లిన రాకేష్ విగతజీవిగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు, బంధువులు. కన్నీటిపర్యంతమయ్యారు. శనివారం రాకేష్ అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-18T21:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising