ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి సంచారం

ABN, First Publish Date - 2022-03-05T16:12:30+05:30

జిల్లాలోని గంబీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంబీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారులో లేగ దూడ పై చిరుత పులి దాడి చేసింది. నిన్న కోనరావుపేటలో ఆవుపై చిరుత దాడి చేసింది. రెండు రోజుల్లో రెండు సార్లు చిరు దాడి చేయడంతో రైతులు, స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-03-05T16:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising