ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: రేవంత్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్

ABN, First Publish Date - 2022-08-03T21:26:30+05:30

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh) తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Raja Singh)  తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్లాక్‌మెయిలర్‌గా పేరున్నటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి బీజేపీపై మాట్లాడే హక్కు లేదని హెచ్చరించారు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే నైజం రేవంత్‌రెడ్డిదని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్‌ (Congress)పై అత్యంత హీనంగా ఆరోపణలు చేయలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని బలిదేవత అని విమర్శించింది రేవంత్‌రెడ్డి కాదా అని నిలదీశారు. ఇప్పుడు సోనియాకు దత్త పుత్రుడిలాగా మాట్లాడితే ఎలా నమ్మాలని రాజాసింగ్‌ అన్నారు.

Updated Date - 2022-08-03T21:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising