ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై పోరాడాలని రాహుల్‌ చెప్పారు: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2022-04-06T23:43:50+05:30

ప్రజా సమస్యలపై పోరాడాలని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ చెప్పారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం రాహుల్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రజా సమస్యలపై పోరాడాలని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ చెప్పారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బుధవారం రాహుల్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలపై పోరాడాలన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారని, పార్టీలో అంతా ఐకమత్యంగా ఉండాలని రాహుల్‌ చెప్పారని పేర్కొన్నారు. మనమంతా ఒక కుటుంబం అని ఆయన చెప్పారని, పార్టీలో విభేదాల గురించి తాను మాట్లాడలేదని వెల్లడించారు. రాహుల్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం ముందుకెళ్తామని జగ్గారెడ్డి ప్రకటించారు.

Updated Date - 2022-04-06T23:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising