ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వేముల, ఎమ్మెల్యే రఘునందన్‌ మధ్య ఆసక్తికర చర్చ

ABN, First Publish Date - 2022-07-19T03:05:46+05:30

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మంత్రి వేముల, ఎమ్మెల్యే రఘునందన్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మంత్రి వేముల, ఎమ్మెల్యే రఘునందన్‌ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమకు రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువగానే వస్తాయని రఘునందన్‌ అన్నారు. వెంటనే మీ ముగ్గురిలో ఒకరే మీకు ఓటేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 21న ఫలితాల్లో చూడండని రఘునందన్‌ వెళ్లిపోయారు. గెలుపు ఓటములు కౌంటింగ్ తరువాత తెలుస్తుందని మంత్రి వేముల వెంటనే అందుకున్నారు. తెలంగాణలో క్రాస్ ఓటింగ్ జరిగింఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. 

Updated Date - 2022-07-19T03:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising