ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: కాంగ్రెస్ వస్తేనే అన్నివర్గాలకు న్యాయం: ప్రవీణ్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-22T21:51:25+05:30

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే  ప్రవీణ్‌రెడ్డి(praveen reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు కేంద్రంలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి ఈ పార్టీలో చేరానని చెప్పారు. టీఆర్ఎస్‌కి రెండుసార్లు అవకాశం ఇచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేలా వరంగల్ సభలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని చెప్పారు.హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు అందరితో కలిసి పని చేస్తానని ప్రవీణ్‌రెడ్డి  తెలిపారు.

Updated Date - 2022-07-22T21:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising