ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి: ప్రవీణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2022-04-11T01:54:00+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి బహుజన రాజ్య స్థాపన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి బహుజన రాజ్య స్థాపన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణులు పశువులు, గొర్రెల కాపర్లుగా, గుమస్తాలుగా కాకుండా మంత్రి కేటీఆర్‌లా కంపెనీలు, కర్మాగారాలు స్థాపించే స్థాయికి ఎదగాలన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఉపఎన్నికలో ఇచ్చిన హామీల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. జిల్లాలో అతి పెద్దదైన గరిడేపల్లి మండలానికి ఇంటర్మీడియట్‌, డిగ్రీ కళాశాల మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-11T01:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising