బండి సంజయ్పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-05-26T23:33:26+05:30
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారుు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని..
Hyderabad: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Ka Paul) సంచలన వ్యాఖ్యలు చేశారుు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉండడం ఇష్టం లేకపోతే యూపీ (Up)కి వెళ్లి ఉండాలని హితవు పలికారు. జూన్లో తెలంగాణ (Telangana) అమరవీరుల సంతాప సభలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అటు ఏపీలో కూడా త్వరలో పర్యటిస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.
Updated Date - 2022-05-26T23:33:26+05:30 IST