ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabadలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-21T17:54:44+05:30

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర గురువారం ప్రారంభైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja singh) ఆధ్వర్యంలో ప్రజా గోస -బీజేపీ భరోసా బైక్ యాత్ర గురువారం ప్రారంభైంది. బోధన్ మండలం నర్సాపూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ బైక్ యాత్రను మొదలు పెట్టారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని వివరించేందుకు ప్రజా గోస  బీజేపీ భరోసా పేరుతో కమలం పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. 


Updated Date - 2022-07-21T17:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising