ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy Comments:‘‘కాళోజీపై ఎందుకింత కక్ష..తెలంగాణ ఎవనిపాలయిందిరో’’…!

ABN, First Publish Date - 2022-09-09T20:00:04+05:30

‘‘కాళోజీపై ఎందుకింత కక్ష..తెలంగాణ ఎవనిపాలయిందిరో…! అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ విలాసవంతమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘‘కాళోజీపై ఎందుకింత కక్ష..తెలంగాణ ఎవనిపాలయిందిరో…! అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి(TPCC Chief Revanth Reddy) ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్(CM KCR) విలాసవంతమైన జీవనం కోసం చూస్తున్నారని, నెలల వ్యవధిలోనే ప్రగతిభవన్(Pragatibhavan) పూర్తైందని ఆరోపించారు. రాజకీయం కోసం 33 జిల్లాల్లో కార్పొరేట్ తరహా పార్టీ ఆఫీస్లు పూర్తి చేశారని, ఎనిమిదేళ్లవుతున్నా కాళోజీ కళాక్షేత్రం మాత్రం మొండి గోడలతో’’ నే మిగిలిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

Updated Date - 2022-09-09T20:00:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising