ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమే ధాన్యం కొనాలి: పొన్నం ప్రభాకర్

ABN, First Publish Date - 2022-04-12T20:04:19+05:30

ప్రతి గింజా కొంటాం అని బండి సంజయ్ మాట ఇచ్చాడు.. కనుక రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే ధాన్యం కొనాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్:  ప్రతి గింజా కొంటాం అని బండి సంజయ్ మాట ఇచ్చాడు.. కనుక  రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే ధాన్యం కొనాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనకపోవడంతో రైతులు అరిగోస పడాల్సి వస్తోందని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-12T20:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising