ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బ్యాంకుల సొంత డబ్బుకాదు అది ప్రజల డబ్బు’

ABN, First Publish Date - 2022-07-19T23:07:18+05:30

దేశంలో, రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల బ్యాంకుల్లో వేసే డబ్బులని బ్యాంకులు అప్పల కింద జమ చేసుకుంటున్నాయన్నారు. 14శాతం ఉన్న పెద్ద రైతులకు ప్రభుత్వం 54 శాతం రుణాలు ఇస్తున్నట్లు చూపిస్తుందన్నారు. బ్యాంకుల సొంత డబ్బులు కాదు ఇది ప్రజల డబ్బులన్నారు. పది శాతం కూడా వ్యవసాయా లోన్స్ ఇవ్వడం లేదన్నారు. రైతుల ఇబ్బందులను ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలరి సూచించారు. 

Updated Date - 2022-07-19T23:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising