ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జువెలరీ షాపులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-03-02T21:32:51+05:30

జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నగరంలోని కుమార్‌గల్లిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నగరంలోని కుమార్‌గల్లిలో ఎస్కే జువెలరీ షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించినట్లు జిల్లా సీపీ నాగరాజు తెలిపారు. వివరాలను మీడియాకు సీపీ వెల్లడించారు. నిందితుడు జైసరం చౌదరి రాజస్థాన్‌ వ్యక్తి అని పేర్కొన్నారు. నిందితుడిపై పలు రాష్ట్రాలలో కేసులు ఉన్నాయన్నారు. నిందితుడి నుంచి 41 తులాల బంగారం, నాలుగున్నర కిలోల వెండి, బైక్, లాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.

Updated Date - 2022-03-02T21:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising