ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secundrabad రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల అలెర్ట్

ABN, First Publish Date - 2022-06-20T14:08:52+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు నిరసనగా పలు రాష్ట్రాలలో భారత్ బంద్‌కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు నిరసనగా పలు రాష్ట్రాలలో భారత్ బంద్‌(Bharath bandh)కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. అగ్నిపథ్‌ను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలెర్ట్ ప్రకటించాయి. ఈ నెల 17న జరిగిన ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజాసంఘాలు, అభ్యర్థులు ఎవరూ రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా అలెర్ట్ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-20T14:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising