ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోచారం ఆధ్వర్యంలో సిద్దాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-02-16T16:19:40+05:30

శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు వర్ని మండలంలో రూ.120 కోట్లతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ : శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు వర్ని మండలంలో రూ.120 కోట్లతో నూతనంగా నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

Updated Date - 2022-02-16T16:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising