ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ది అవినీతి పాలన: పీయూష్‌ గోయల్‌

ABN, First Publish Date - 2022-07-03T21:24:42+05:30

తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ మండిపడ్డారు. దేశంలో నెం1గా ఎదిగే సామర్థ్యం తెలంగాణకు ఉందన్నారు. దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో త్యాగాలు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు పెరిగాయన్నారు. టీఆర్‌ఎస్‌ది అవినీతి పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-03T21:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising