ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెసలపాడు ఎన్‌కౌంటర్ బూటకం: మావోయిస్టు జగన్‌

ABN, First Publish Date - 2022-01-09T23:38:05+05:30

డిసెంబర్ 26న జరిగిన పెసలపాడు ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: డిసెంబర్ 26న జరిగిన పెసలపాడు ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. జగన్ పేరుతో మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. అమాయక ఆదివాసీలను కాల్చిచంపి ఎన్‌కౌంటర్ అని కట్టుకథ అల్లారని జగన్ మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సిరిసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డికి మావోయిస్టులు లేఖ రాశారని సృష్టించారని, తప్పుడు లేఖ అడ్డుపెట్టుకుని పోలీస్ రక్షణ కోరాడని తెలిపారు. లక్ష్మారెడ్డి ద్వారా మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆదివాసీలను కోవర్టులుగా వాడుకుంటే కోర్స రమేష్‌కు పట్టినగతే పడుతుందని హెచ్చరించారు. భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ తప్పుడు ప్రచారం మానుకోవాలని జగన్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-01-09T23:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising