ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనంపై నుంచి కిందపడి కార్మికుడు మృతి

ABN, First Publish Date - 2022-04-05T15:19:14+05:30

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో ఐదు అంతస్థుల భవనంపై నుంచి కిందపడి నాగరాజు అనే కార్మికుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్ : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో ఐదు అంతస్థుల భవనంపై నుంచి కిందపడి నాగరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనానికి పెయింటింగ్ చేస్తూ కింద పడిపోయాడు. తోటి కార్మికులు గమనించి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-05T15:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising