ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో పాదయాత్ర: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్

ABN, First Publish Date - 2022-03-12T00:57:38+05:30

దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.  ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆప్‌ను విస్తరింపజేస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో అన్నివర్గాలకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-03-12T00:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising