ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవహర్‌నగర్‌లో భూ కబ్జాలపై విచారణకు ఆదేశం

ABN, First Publish Date - 2022-01-25T22:58:08+05:30

నగరంలోని జవహర్‌నగర్‌లో భూ కబ్జాలపై ఏబీఎన్ ఛానల్ ప్రసారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నగరంలోని జవహర్‌నగర్‌లో భూ కబ్జాలపై ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసిన వరుస కథనాలకు  అధికారులు స్పందించారు. అంతర్గత విచారణకు అధికారులు ఆదేశించారు. ఇప్పటికే బల్లి శ్రీను కబ్జా చేసిన ప్రభుత్వ భూములను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. బల్లి శ్రీను భూ కబ్జా వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఓ వైపు భూ కబ్జాలపై అధికారుల విచారణ కొనసాగుతుండగానే కబ్జా భూములను  బల్లి శ్రీను యథావిధిగా అమ్మే ప్రయత్నం చేస్తోన్నాడు. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని అధికారులు కోరారు.  

Updated Date - 2022-01-25T22:58:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising