ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 నుంచి రాష్ట్రంలో ఆన్‌లైన్‌ క్లాసులు

ABN, First Publish Date - 2022-01-23T01:30:13+05:30

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  సోమవారం నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. 8,9,10 తరగతులకు ఆన్‌లైన్‌తో తరగతులు నిర్వహిస్తారు.  50 శాతం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది హాజరు కావాలని  సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. 


పండుగ తరువాత పున: ప్రారంభం కావలసిన పాఠశాలలకు కరోనా కారణంగా ఈ నెల చివరాఖరు వరకు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-01-23T01:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising