ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంద్రాగస్టు వేళ.. ఐబీ హెచ్చరికలు

ABN, First Publish Date - 2022-08-10T10:13:21+05:30

పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రమూకలు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదముందంటూ కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ పోలీసుల అప్రమత్తం

హైదరాబాద్‌, శంషాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పంద్రాగస్టు నేపథ్యంలో లష్కరే తాయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్రమూకలు విధ్వంసాలకు పాల్పడే ప్రమాదముందంటూ కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు.. కీలక నగరాలను పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్‌గా చేసుకునే ప్రమాదముందని ఐబీ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాలు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అటు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలెర్ట్‌ కొనసాగిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-08-10T10:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising