ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌ డేగా పాటించాలి: మావోయిస్టు పార్టీ పిలుపు

ABN, First Publish Date - 2022-08-14T08:18:52+05:30

స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్‌ డేగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్మల్‌ జిల్లా మంగ్లీ ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గేష్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని బ్లాక్‌ డేగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ నిర్మల్‌ జిల్లా మంగ్లీ ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గేష్‌ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన పేరిట ఒక ప్రకటన విడుదలైంది. దే శాన్ని, రాష్ర్టాన్ని దోచుకునే వారు ఉన్నంతకాలం దేశానికి స్వాతంత్య్రం రానట్టేనని పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ పేరిట హిందుత్వ శక్తులు, మతవాద శక్తులు దేశాన్ని తాకట్టుపెడుతున్నారన్నారు.

Updated Date - 2022-08-14T08:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising