ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాస

ABN, First Publish Date - 2022-04-21T00:22:01+05:30

ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాసగా మారింది. మూడేళ్లుగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టకపోవడంతో నేతలను కార్యకర్తలు నిలదీశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ సమావేశం రసాభాసగా మారింది. బల్లలు, కుర్చీలు ఎన్‌ఎస్‌యూఐ నేతలు విసిరేసుకున్నారు. మూడేళ్లుగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టకపోవడంతో నేతలను కార్యకర్తలు నిలదీశారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌తో వైస్‌ ప్రెసిడెంట్‌ చందనారెడ్డి వాగ్వాదానికి దిగారు. యూనివర్సిటీలలో ఎలాంటి కమిటీలు లేకుండా చేశారని ఆరోపించారు. యూనివర్సిటీల్లో కమిటీలు లేకుండా వెంకట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన అభిప్రాయాలు చెబితే బెదిరిస్తున్నారంటూ మీడియా ముందు చందనా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు చెబుతుంటే ప్రెసిడెంట్ మనుషులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు చెబుతుంటే కొందరు మీసాలు మెలేస్తున్నారని తెలిపారు. చందనా మీడియాతో మాట్లాడుతుండగా వెంకట్ అనుచరులు అడ్డుకున్నారు.

Updated Date - 2022-04-21T00:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising