ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: 10వ తేదీ నామినేషన్ వేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN, First Publish Date - 2022-10-08T00:42:24+05:30

Nalgonda: మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. తాను 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘‘ఎనిమిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్షకోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nalgonda: మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు ప్రజల తీర్పుతో కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. తాను 10వ తేదీన నామినేషన్ వేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘‘ఎనిమిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం దోచుకున్న లక్షకోట్ల అవినీతి సొమ్మును బయటకు తెచ్చేంత వరకు నిద్రపోను. కేటీఆర్ కుటుంబమంతా జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉండాలి. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర రుజువైంది.  ఈ సారి చంచల్ గూడ లేక తీహార్ జైల్లో కవిత బతుకమ్మ ఆడుతారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచి పోతోంది. కేసీఆర్ పతనం ఇక్కడే మొదలవుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నాకు పోటీనే కాదు. ప్రజల యుద్ధం కేసీఆర్ పైనే.’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-08T00:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising