ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ సమావేశాల్లో పస లేదు: మల్లు రవి ’’

ABN, First Publish Date - 2022-07-05T10:04:38+05:30

హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కా ర్యవర్గ సమావేశాలు ప్రజల్ని నిరుత్సాహపరిచాయని, పస లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కా ర్యవర్గ సమావేశాలు ప్రజల్ని నిరుత్సాహపరిచాయని, పస లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెట్టే కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్‌, మోదీల మధ్య అవగాహన ఉంది కాబట్టే ఆయన కేసీఆర్‌ ప్రస్తావనే తీసుకురాలేదని ఆరోపించారు. 

Updated Date - 2022-07-05T10:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising