ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-16T05:42:19+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడని సిరికొండ ఎస్సై గుగులోత్‌ నరేష్‌ తెలిపారు. గడ్కోల్‌ గ్రామానికి చెందిన సిరికొండ చిన్నరాజన్న తన తమ్ముడి కుమారుడైన కల్యాణ్‌ మో టార్‌ బైక్‌పై ఈనెల 13న ముచ్‌కూర్‌కు వెళ్తుండగా, నారాయణపల్లి గ్రా మానికి చెందిన అజయ్‌ ఎదురుగా అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. న్యా వనంది-నర్సింగ్‌పల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నరా జన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి నిజామా బాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందు తూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరికొండ, మే15: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడని సిరికొండ ఎస్సై గుగులోత్‌ నరేష్‌ తెలిపారు. గడ్కోల్‌ గ్రామానికి చెందిన సిరికొండ చిన్నరాజన్న తన తమ్ముడి కుమారుడైన కల్యాణ్‌ మో టార్‌ బైక్‌పై ఈనెల 13న ముచ్‌కూర్‌కు వెళ్తుండగా, నారాయణపల్లి గ్రా మానికి చెందిన అజయ్‌ ఎదురుగా అతి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. న్యా వనంది-నర్సింగ్‌పల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నరా జన్న తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి నిజామా బాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందు తూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-05-16T05:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising