ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ బాలిక మృతి

ABN, First Publish Date - 2022-08-12T05:42:57+05:30

రాఖీ పండుగకి ఒకరోజు ముందే అన్నచెల్లెల బంధం విషాదంతో ముగిసింది. అన్నగా బంధం ఏర్పర్చుకున్న వినయ్‌కుమార్‌ బుధవారం మృతిచెందగా, చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నందిపేట మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌ (22) అదే మండలానికి చెందిన బాలికతో కలిసి కొంతకాలంగా అన్న చె ల్లెలుగా ఉంటున్నారు. కొందరు ప్రేమికులని నిందలు వేస్తూ మానసిక వే దనకు గురి చేశారని భావించారు. దీంతో మనస్తాపానికి గురై జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ప్రాంతానికి సోమవారం చేరుకుని గు ర్తు తెలియని పురుగుల మందును తాగారు. చికిత్స పొందుతూ బాలిక గురువారం మృతి చెందింది. ఇద్దరు మృతితో వీరి కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, ఆగస్టు 11: రాఖీ పండుగకి ఒకరోజు ముందే అన్నచెల్లెల బంధం విషాదంతో ముగిసింది. అన్నగా బంధం ఏర్పర్చుకున్న వినయ్‌కుమార్‌ బుధవారం మృతిచెందగా, చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నందిపేట మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌ (22) అదే మండలానికి చెందిన బాలికతో కలిసి కొంతకాలంగా అన్న చె ల్లెలుగా ఉంటున్నారు. కొందరు ప్రేమికులని నిందలు వేస్తూ మానసిక వే దనకు గురి చేశారని భావించారు. దీంతో మనస్తాపానికి గురై జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ప్రాంతానికి సోమవారం చేరుకుని గు ర్తు తెలియని పురుగుల మందును తాగారు. చికిత్స పొందుతూ బాలిక గురువారం మృతి చెందింది. ఇద్దరు మృతితో వీరి కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2022-08-12T05:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising