ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజుల కోసం వేధిస్తే కఠిన చర్యలు : డీఐఈవో

ABN, First Publish Date - 2022-06-25T05:26:30+05:30

ఇంటర్‌ పాసైన విద్యార్థులకు టీసీలు ఇచ్చే విషయంలో ప్రైవేట్‌ కళాశాలలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐఈవో రఘురాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 24: ఇంటర్‌ పాసైన విద్యార్థులకు టీసీలు ఇచ్చే విషయంలో ప్రైవేట్‌ కళాశాలలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐఈవో రఘురాజ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అఽధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Updated Date - 2022-06-25T05:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising