ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీకర్‌ను కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహిత

ABN, First Publish Date - 2022-01-29T05:51:53+05:30

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహిత కూచిపూడి నృత్యకళాకారిణి డాక్టర్‌ డీ.పద్మజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌కల్చరల్‌, జనవరి 28: శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని శుక్రవారం పద్మశ్రీ అవార్డు గ్రహిత కూచిపూడి నృత్యకళాకారిణి డాక్టర్‌ డీ.పద్మజారెడ్డి, ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు పద్మజారెడ్డిని ఎంపిక చేసినందుకు స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆమెను అభినందించారు.

Updated Date - 2022-01-29T05:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising