ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమంగా మొరం తవ్విన వ్యక్తికి జరిమానా

ABN, First Publish Date - 2022-11-30T00:24:26+05:30

భూగర్భ శాఖ ద్వారా అనుమతులు లేకుండా అ క్రమంగా మొరం తవ్విన వ్యక్తికి ఆ శాఖాధికారులు రూ.35లక్షల 48వేల 655 జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారు వద్ద గల సర్వే నంబర్‌ 189భూమిలో జేసీబీ ద్వారా అక్రమంగా మొరం తవ్వకాలను పి.రాజు(సోడల రాజు)అనే వ్యక్తి చేస్తున్నాడని వీడీసీ సభ్యులు అక్టోబరు 28న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, భూగర్భ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు పంచనామా చేశారు. అ నంతరం నవంబరు 10న సోడాల రాజుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గ డుపు లోపు సమాధానం ఇవ్వనందున జరిమానాను 15 రోజుల లోపు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిపేట్‌/ఖిల్లా, నవంబరు 29: భూగర్భ శాఖ ద్వారా అనుమతులు లేకుండా అ క్రమంగా మొరం తవ్విన వ్యక్తికి ఆ శాఖాధికారులు రూ.35లక్షల 48వేల 655 జరిమానా విధిస్తూ నోటీసు జారీ చేశారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారు వద్ద గల సర్వే నంబర్‌ 189భూమిలో జేసీబీ ద్వారా అక్రమంగా మొరం తవ్వకాలను పి.రాజు(సోడల రాజు)అనే వ్యక్తి చేస్తున్నాడని వీడీసీ సభ్యులు అక్టోబరు 28న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, భూగర్భ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు పంచనామా చేశారు. అ నంతరం నవంబరు 10న సోడాల రాజుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గ డుపు లోపు సమాధానం ఇవ్వనందున జరిమానాను 15 రోజుల లోపు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2022-11-30T00:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising