ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్ మీడియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ వార్నింగ్

ABN, First Publish Date - 2022-03-22T18:15:37+05:30

ధన్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: బోధన్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియా ప్రచారాలపై నిజామాబాద్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. అటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా  వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సీపీ నాగరాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2022-03-22T18:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising