ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో జాతీయ గీతాలాపన చేయాలి

ABN, First Publish Date - 2022-08-16T06:19:19+05:30

భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజలందరు సాముహిక గీతాలాపన కార్యక్రమంలో బాగస్వాములాయ్యోల తెలియజేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమకొండ, ఆగస్టు 15: భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజలందరు సాముహిక గీతాలాపన కార్యక్రమంలో బాగస్వాములాయ్యోల తెలియజేయాలని ఎంపీడీవో చిన్నారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో కార్యదర్శుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా గ్రామాలలో ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని సూచించారు. ప్రజలందరు గీతాలాపనలో పాల్గొనలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో రజని,యుగేందర్‌, శ్రీకాంత్‌, కార్యదర్శులు సౌజన్య, రమేష్‌, భానుశ్రీ, అఖిల, అరుణ, రాహుల్‌గౌడ్‌, అంజిబాబు, రాజశేఖర్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T06:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising