ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపై దాడి చేసిన వారంతా టీఆర్‌ఎస్‌ నేతలే: ఎంపీ అర్వింద్‌

ABN, First Publish Date - 2022-01-26T18:37:07+05:30

తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సీపీ అని, దాడి చేసిన వారంతా టీఆర్‌ఎస్‌ నేతలేనని అర్వింద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై టీఆర్ఎస్‌ శ్రేణులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం అర్వింద్‌ మీడియాతో మాట్లాడుతూ తనపై దాడికి కారణం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సీపీ అని, దాడి చేసిన వారంతా టీఆర్‌ఎస్‌ నేతలేనన్నారు. దాడి జరిగిన స్థలంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉన్నారని, పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. రాళ్లు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారని తెలిపారు. గంజాయి ముఠా వెనుక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉన్నారని అర్వింద్ ఆరోపించారు.

Updated Date - 2022-01-26T18:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising